స్వామిని దర్శించారు.. సర్వే చేశారు
అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన నివేదికలు, ప్రణాళికలపై అధికారులతో
సమీక్షించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయ
అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి మండలికి సీఎం
చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సమావేశంలో ఆయన పాల్గొనడం ఇదే
తొలిసారి.
తిరుమల తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలన్న తలంపుతో సీఎం గత
అక్టోబర్17న ఇక్కడికు వచ్చిన సందర్భంలో కలెక్టర్, భువనగిరి ఆర్డీఓ, గుట్ట
ఈఓలకు పలు సూచనలు చేశారు.
No comments:
Post a Comment