Friday, 19 December 2014

అభిమానులకు బాలయ్య న్యూఇయర్‌ గిఫ్ట్‌

అభిమానులకు బాలయ్య న్యూఇయర్‌ గిఫ్ట్‌


నందమూరి బాలకృష్ణ అభిమానులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12 గంటలకు ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్ర టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నారు.

మళ్లీ తాత అయిన రజనీ..

మళ్లీ తాత అయిన రజనీ..


సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాత కాబోతున్నారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య ఆర్.అశ్విని త్వరలో ఓ బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది. సౌందర్యకు 2010లో బిజినెస్ మ్యాన్ అశ్విని రామ్ కుమార్ తో వివాహం అయ్యింది.

Wednesday, 17 December 2014

నో మోర్ పాలిటిక్స్ అంటున్న బిగ్ బీ

నో మోర్ పాలిటిక్స్ అంటున్న బిగ్ బీ

  big b రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశానని, రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకున్నాక వాటి నుంచి బయటపడ్డానని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అన్నారు.

దేశవ్యాప్తంగా హై అలెర్ట్

దేశవ్యాప్తంగా హై అలెర్ట్

  high alert పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ స్కూల్ లో తాలిబన్ల ఘాతుకం తరువాత భారత్ మరింత అప్రమత్తమైంది. పెషావర్ ఘటనలో 132 విద్యార్థుల ప్రాణాలు బలైపోయాయి. తాలిబన్ల ఘాతుకానికి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి.
పాకిస్థాన్ పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాది దాడి ఘటనతో భారత్ అప్రమత్తమైంది. దాంతో భద్రతను మరింత

సుభాష్ చంద్రబోస్ బతికేవున్నారంటూ కోర్టులో పిటిషన్

సుభాష్ చంద్రబోస్ బతికేవున్నారంటూ కోర్టులో పిటిషన్

netaji భారత స్వాతంత్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ది ప్రత్యేక స్థానమనే విషయం అందరికీ తెలిసిందే. ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ఉంది. తాజాగా, బోస్ బతికే ఉన్నారని, ఆయన భద్రతకు హామీ ఇస్తే కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమని తమిళనాడులో పీటర్ రమేశ్ కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు.

ఐ యాం లవర్ బాయ్‌ అంటున్న వెంకయ్య నాయుడు

ఐ యాం లవర్ బాయ్‌ అంటున్న వెంకయ్య నాయుడు

  venkaiah naidu కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో మంగళవారం లోక్ సభలో నవ్వులు విరబూశాయి. ‘నేను ఇప్పటికీ లవర్ బాయ్‌నే.. ఇప్పటికీ నాకు ప్రేమలేఖలు వస్తూనే.. అయినా.. నా భార్య వాటిని పట్టించుకోదు’ అని వెంకయ్య అన్నారు.

నందమూరి ‘లయన్‌’ టైటిల్‌ వివాదం

నందమూరి ‘లయన్‌’ టైటిల్‌ వివాదం

  lion movie నందమూరి నటసింహానికి తెలంగాణ సెగ తగులుతోంది. బాలకృష్ణ అప్‌ కమింగ్‌ మూవీ లయన్‌ కు టైటిల్‌ వివాదంలో ఇరుక్కోబోతోంది.

సంగీత దర్శకుడు చక్రి చివరి మాటలు

సంగీత దర్శకుడు చక్రి చివరి మాటలు

  Chakri6 సంగీత దర్శకుడు చక్రి మాట్లాడిన చివరి మాటలు ఇవే ‘ఎందుకో జగన్ అన్నయ్యను ఇప్పుడు చూడాలని ఉంది రా…’. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు కృష్ణా నగర్ లో గల రికార్డింగ్ స్టూడియోలో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఆఫీసు బాయ్ తో చక్రి అన్న మాటలు. దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే చక్రికి చాలా ప్రేమ. పూరి

గోపాల గోపాల మూవీ క్రొత్త పోస్టర్ రిలీజ్

గోపాల గోపాల మూవీ క్రొత్త పోస్టర్ రిలీజ్

  gopala gopala గోపాల గోపాల మూవీకి సంబంధించిన మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పవన్ కల్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న గోపాల గోపాల మూవీ.
మొదట మోషన్ పోస్టర్ ని విడుదల చేసి క్రేజ్ చేసిన యూనిట్ … పోస్టర్ తో మరోసారి అందరి దృష్టిలో కి వెళ్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గోపాల గోపాల ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. వెంకటేష్ ను పవన్ కల్యాణ్ బైక్ పై ఎక్కించుకొని పోతున్న స్టిల్ పోస్టర్ సందడి చేస్తోంది.

భారత బాక్సర్ సరితా దేవిపై ఏడాది నిషేధం

boxer saritaభారత బాక్సర్ సరితా దేవిపై ఏడాది నిషేధం

భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధ సవరణ.
ఆసియా గేమ్స్లో తనకు అన్యాయం జరిగిందని సరిత ఆరోపిస్తూ కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తొలుత జీవితకాలం నిషేధం విధించాలని భావించారు.

శేఖర్‌ కమ్ముల ‘ముకుంద’లో గెస్ట్‌ రోల్‌

శేఖర్‌ కమ్ముల ‘ముకుంద’లో గెస్ట్‌ రోల్‌

  mukunda శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ముకుంద’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఇప్పటికే ఓ మెగా హీరో అతిధిగా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది…ఈ చిత్రంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడని ఫిలింనగర్‌ సమాచారం.

స్వామిని దర్శించారు.. సర్వే చేశారు

స్వామిని దర్శించారు.. సర్వే చేశారు


kcr-helicopterముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టలో ఏరియల్ సర్వే చేస్తున్నారు.  యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా ఆయన ముందుగా  లక్ష్మీనరసింహ స్వామిని దర్శించున్న అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు


 ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం.
కొత్త మంత్రుల శాఖలు:
తుమ్మల నాగేశ్వర్ రావు – రహదారులు, భవనాల శాఖ
సీ. లక్ష్మారెడ్డి – విద్యుత్ శాఖ